ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అమెరికాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షల్లో మోసం

ABN, Publish Date - Jun 09 , 2024 | 12:17 AM

అమెరికాలో ఉద్యో గాలు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి లక్షలు వసూలు చేసి ఉడాయించిన వ్యక్తిపై బాధితుల ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

పెనమలూరు, జూన్‌ 8 : అమెరికాలో ఉద్యో గాలు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి లక్షలు వసూలు చేసి ఉడాయించిన వ్యక్తిపై బాధితుల ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నవరంలో ఉండే సాహిల్‌ పర్వేజ్‌ఖాన్‌ అమెరికాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ యనమలకుదురుకు చెందిన ఎండీ ఖాజావద్ద రూ. లక్ష, రజాక్‌ వద్ద రూ. రెండున్నర లక్షలు, గఫార్‌ వద్ద రూ. మూడు, బత్తుల నూకరత్నం వద్ద రూ. మూడు, అబ్దుల్‌ రజాక్‌ వద్ద రూ. నాలుగు , ఎస్కేరిజ్వానా వద్ద రూ. రెం డు లక్షలు వసూలు చేశాడు. ఇవి కాక శిక్షణ ఉంటుందని, దారి ఖర్చుల కింద ఒక్కొక్కరి దగ్గర ఆరు వేల చొప్పున వసూలు చేసి పరారయ్యాడు.

Read more!

Updated Date - Jun 09 , 2024 | 12:17 AM

Advertising
Advertising