ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

దుర్గమ్మ సేవలో జస్టిస్‌ వి.శ్రీనివాస్‌

ABN, Publish Date - Jun 16 , 2024 | 12:51 AM

కనకదుర్గమ్మను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.శ్రీనివాస్‌ కుటుంబసభ్యులతో దర్శిం చుకున్నారు.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.శ్రీనివాస్‌కు అమ్మవారి చిత్రపటాన్ని అందజేస్తున్న ఈవో కేఎస్‌ రామారావు

వన్‌టౌన్‌, జూన్‌ 15: దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో కనకదుర్గమ్మను శని వారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.శ్రీనివాస్‌ కుటుంబసభ్యులతో కలిసి దర్శిం చుకున్నారు. ఆలయ ఈవో కేఎస్‌ రామారావు, అధికారులు వారికి సాదర స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటం, శేషవస్తాన్ని ఈవో అందజేశారు.

Updated Date - Jun 16 , 2024 | 12:51 AM

Advertising
Advertising