ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మర్యాదపూర్వకంగా..

ABN, Publish Date - May 31 , 2024 | 01:07 AM

చంద్రబాబును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో టీడీపీ మైలవరం అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌, జగ్గ య్యపేట అభ్యర్థి శ్రీరాం తాతయ్య గురువారం మర్యాదపూర్వకంగా కలి శారు.

హైదరాబాద్‌లో చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందిస్తున్న వసంత కృష్ణప్రసాద్‌

చంద్రబాబును కలిసిన వసంత కృష్ణప్రసాద్‌, శ్రీరాం తాతయ్య

జి.కొండూరు/జగ్గయ్యపేట, మే 30: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో టీడీపీ మైలవరం అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌, జగ్గ య్యపేట అభ్యర్థి శ్రీరాం తాతయ్య గురువారం మర్యాదపూర్వకంగా కలి శారు. పుష్పగుచ్చమిచ్చి చంద్రబాబు క్షేమసమాచారాలు తెలుసుకున్నారు. టీడీపీ కూటమి విజయం ఖాయమని, జూన్‌ 4న వచ్చే ఫలితాలు రాష్ట్ర చరిత్రను తిరగరాస్తాయని వారన్నారు.

Updated Date - May 31 , 2024 | 01:07 AM

Advertising
Advertising