ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

1 నుంచి ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు

ABN, Publish Date - May 27 , 2024 | 11:32 PM

ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ పరీక్షలు జూన్‌ 1 నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని డీఈఓ సామూయేలు సోమ వారం తెలిపారు.

కర్నూలు(ఎడ్యుకేషన్‌), మే 27: ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ పరీక్షలు జూన్‌ 1 నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని డీఈఓ సామూయేలు సోమ వారం తెలిపారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతాయన్నారు. పది పరీక్షలకు మెత్తం 930 మంది హాజరవుతున్నారని తెలిపారు. అదోని, కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండలో 5 పరీక్షకేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఇంటర్‌ పరీక్షలకు 1265 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలు జూన్‌ 10 నుంచి 12వ తేది వరకు జరుగుతున్నట్లు ఆయన వివరించారు.

Updated Date - May 27 , 2024 | 11:32 PM

Advertising
Advertising