ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

10 నుంచి మలి విడత శిక్షణా తరగతులు

ABN, Publish Date - Apr 06 , 2024 | 11:47 PM

జిల్లాలో పీవో, ఏపీవో, ఓపీవోలకు ఈ నెల 10వ తేదీన అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా రెండో విడత శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి.

కర్నూలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 6: జిల్లాలో పీవో, ఏపీవో, ఓపీవోలకు ఈ నెల 10వ తేదీన అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా రెండో విడత శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి. కోడుమూరు, పాణ్యం నియోజకవర్గాలకు మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మిగతా నియోజకవర్గాలకు అన్నీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. పీవో, ఏపీవో, ఓపీవోల నియామక ఉత్తర్వులు అందిన ప్రతి ఒక్క అధికారి శిక్షణా తరగతులకు తప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Apr 06 , 2024 | 11:47 PM

Advertising
Advertising