నిత్యాన్నదాన పథకానికి విరాళం
ABN, Publish Date - Jul 26 , 2024 | 11:48 PM
శ్రీశైలం దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి శుక్రవారం పులివెందులకు చెందిన లింగాల విజయకుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా కలిసి రూ.లక్ష విరాళాన్ని అందజేశారు.
శ్రీశైలం, జూలై 26: శ్రీశైలం దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి శుక్రవారం పులివెందులకు చెందిన లింగాల విజయకుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా కలిసి రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. దాత ఈ విరాళాన్ని దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధి కారి స్వాములుకు అందజేశారు. దాతకు దేవస్థానం అధికారులు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు, స్వామి, మ్మవార్ల చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.
Updated Date - Jul 26 , 2024 | 11:48 PM