ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కమనీయం.. లక్ష్మీనృసింహస్వామి కల్యాణం

ABN, Publish Date - Mar 22 , 2024 | 12:23 AM

నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్‌లో వెలసిన మహాజ్వాల సుదర్శన లక్ష్మీనృసింహ ధర్మపీఠంలో గురువారం లక్ష్మీనృసింహస్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

లక్ష్మీనృసింహస్వామి కల్యాణాన్ని నిర్వహిస్తున్న అర్చకులు

నంద్యాల (కల్చరల్‌), మార్చి 21: నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్‌లో వెలసిన మహాజ్వాల సుదర్శన లక్ష్మీనృసింహ ధర్మపీఠంలో గురువారం లక్ష్మీనృసింహస్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు నరసింహయ్య, భక్తులు సుబ్బారావు, బీజేపీ నాయకుడు చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 12:23 AM

Advertising
Advertising