ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నాగుల విగ్రహాలు ధ్వంసం

ABN, Publish Date - May 24 , 2024 | 12:17 AM

ఆళ్లగడ్డ పట్టణ శివార్లలోని కాశీచింతల క్షేత్రంలోని సుబ్రమణ్యంస్వామి, నాగుల విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి ధ్వంసం చేశారు.

నంద్యాల, మే 23(ఆంధ్రజ్యోతి): ఆళ్లగడ్డ పట్టణ శివార్లలోని కాశీచింతల క్షేత్రంలోని సుబ్రమణ్యంస్వామి, నాగుల విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి ధ్వంసం చేశారు. గురువారం వేకువజామున పూజలు చేసేందుకు వెళ్లిన శివశంకరశర్మ గమనించి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 24 , 2024 | 12:17 AM

Advertising
Advertising