ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బియ్యం స్వాధీనం

ABN, Publish Date - Jun 10 , 2024 | 12:09 AM

మిడుతూరు బ్రహ్మం గారి మఠం దగ్గర అక్రమంగా తరలి స్తున్న పీడీఎస్‌ బియ్యం బస్తాలు తరలిస్తున్న వాహనాన్ని పక్కా ప్లాన్‌ ప్రకారం మిడు తూరు పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.

మిడుతూరు, జూన్‌ 9: మిడుతూరు బ్రహ్మం గారి మఠం దగ్గర అక్రమంగా తరలి స్తున్న పీడీఎస్‌ బియ్యం బస్తాలు తరలిస్తున్న వాహనాన్ని పక్కా ప్లాన్‌ ప్రకారం మిడు తూరు పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఆత్మకూరు నుంచి మిడుతూరు మీదుగా నందికొట్కూరుకు 51 పీడీఎస్‌ బియ్యం బస్తాలు తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్‌ఐ జగన్‌మోహన్‌ తెలిపారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాలో కిట్టు అను వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Read more!

Updated Date - Jun 10 , 2024 | 12:09 AM

Advertising
Advertising