ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nellore: నెల్లూరు పర్యటనలో గవర్నర్ బిజీ బిజీ

ABN, Publish Date - Mar 13 , 2024 | 07:32 PM

నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న గవర్నర్ అబ్దుల్ నజీర్.. బుధవారం బిజీ బిజీగా గడిపారు. జిల్లాలోని కస్తూర్బా కళా క్షేత్రంలో పీఎం సూరజ్ జాతీయ పోర్టల్‌ని ప్రారంభించారు.

నెల్లూరు: నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న గవర్నర్ అబ్దుల్ నజీర్.. బుధవారం బిజీ బిజీగా గడిపారు. జిల్లాలోని కస్తూర్బా కళా క్షేత్రంలో పీఎం సూరజ్ జాతీయ పోర్టల్‌ని ప్రారంభించారు. సఫాయి కర్మచారి లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద హెల్త్ కార్డులు, కిట్లు పంపిణీ చేశారు.

వివిధ పథకాల అమలుకి సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్‌ని సందర్శించారు. ఉత్పత్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పర్యటన అనంతరం హెలికాప్టర్‌లో విజయవాడకు తిరుగు పయనం అయ్యారు.

Updated Date - Mar 13 , 2024 | 07:33 PM

Advertising
Advertising