ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చంద్రబాబు సభకు తరలి వచ్చిన జిల్లా నేతలు

ABN, Publish Date - Sep 21 , 2024 | 12:29 AM

టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి తర్వాత తొలిసారి చంద్రబాబునాయుడు జిల్లాకు రావ టంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ముఖ్య ప్ర జాప్రతినిధులు, నాయకులు తరలివచ్చి ఆయనకు స్వాగతం పలికారు.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి తర్వాత తొలిసారి చంద్రబాబునాయుడు జిల్లాకు రావ టంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ముఖ్య ప్ర జాప్రతినిధులు, నాయకులు తరలివచ్చి ఆయనకు స్వాగతం పలికారు. మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామితో పాటు ఒంగోలు, బాపట్ల ఎంపీలు మాగుంట, కృష్ఱప్రసాద్‌, ఎమ్మెల్యేలు విజయ్‌కుమార్‌, ఏలూ రి సాంబశివరావు, కొండయ్య, నాగేశ్వరరావు, ఉ గ్రనరసింహరెడ్డి, అశోక్‌రెడ్డి, దర్శి ఇన్‌చార్జి గొ ట్టిపాటి లక్ష్మి, రాష్ట్ర నాయకులు దామచర్ల సత్య, జిల్లా అధ్యక్షుడు బాలాజీ, వైపాలెం ఇన్‌చార్జి ఎ రీక్షన్‌బాబు, ఇతర ముఖ్యులు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు జనార్దన్‌, నారాయణరెడ్డి, అందుబా టులో లేనందున హాజరుకాలేదు.

సమష్టిగా పనిచేసిన స్థానిక నేతలు

కొన్ని గంటల ముందే సమాచారం ఇచ్చిన ప్పటికీ ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ సూచనలతో నాగులుప్పలపాడు మండల నాయకులతో పా టు మద్దిరాలపాడు గ్రామ టీడీపీ నాయకులు కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు సమష్టి గా కృషిచేశారు. గ్రామంలో సీనియర్‌ నాయకు డు గుమ్మడి సాయిబాబా ఆధ్వర్యంలో భారీ ఏ ర్పాట్లు జరిగాయి. మాజీ ఎంపీపీ వీరయ్యచౌ దరి ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల నాయకులు కలిసి ముందుకు వచ్చి పనిచేశారు.

Updated Date - Sep 21 , 2024 | 12:31 AM