ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మాజీ సర్పంచ్‌ను పరామర్శించిన గొట్టిపాటి

ABN, Publish Date - Jun 03 , 2024 | 11:15 PM

మండలంలోని గోపాలపురం మాజీ సర్పంచ్‌ యర్రా మహేష్‌ కిడ్నీ మార్పిడి చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.

మహేష్‌ను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే గొట్టిపాటి

అద్దంకి, జూన్‌ 3 : మండలంలోని గోపాలపురం మాజీ సర్పంచ్‌ యర్రా మహేష్‌ కిడ్నీ మార్పిడి చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తె లుసుకున్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ సోమవారం మహేష్‌ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. టీడీపీ నేతలు కరి పరమేష్‌, యర్రా రాఘయ్య, శ్రీనివాసరావు ఆయన వెంట ఉన్నారు.

Updated Date - Jun 03 , 2024 | 11:15 PM

Advertising
Advertising