మాజీ సర్పంచ్ను పరామర్శించిన గొట్టిపాటి
ABN, Publish Date - Jun 03 , 2024 | 11:15 PM
మండలంలోని గోపాలపురం మాజీ సర్పంచ్ యర్రా మహేష్ కిడ్నీ మార్పిడి చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.
అద్దంకి, జూన్ 3 : మండలంలోని గోపాలపురం మాజీ సర్పంచ్ యర్రా మహేష్ కిడ్నీ మార్పిడి చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తె లుసుకున్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సోమవారం మహేష్ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. టీడీపీ నేతలు కరి పరమేష్, యర్రా రాఘయ్య, శ్రీనివాసరావు ఆయన వెంట ఉన్నారు.
Updated Date - Jun 03 , 2024 | 11:15 PM