ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మద్యం మత్తులో సీహెచ్‌సీ సిబ్బందిపై దాడి

ABN, Publish Date - May 20 , 2024 | 11:51 PM

కొండములగాం సీహెచ్‌సీ సిబ్బంది పై మద్యం మత్తులో ఇద్దరు యువకులు దాడి చేశారు.

ఆసుపత్రి సిబ్బంది పై దాడి చేస్తున్న దృశ్యం

రణస్థలం, మే 20: కొండములగాం సీహెచ్‌సీ సిబ్బంది పై మద్యం మత్తులో ఇద్దరు యువకులు దాడి చేశారు. సోమవారం సాయంత్రం ఇద్దరు యువకులు కెల్ల నవీన్‌కుమార్‌, కెల్ల జగన్‌ చిన్నచిన్న దెబ్బలతో వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లారు. వైద్య సిబ్బంది చికిత్స చేస్తుండగా ఆ ఇద్దరు యువకులు.. తమ సెక్యూరిటీ సిబ్బంది సంతుపై దాడి చేసి, రికార్డులు ధ్వంసం చేశారని సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లలిత తెలిపారు. ఈమేరకు జేఆర్‌పురం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.

Updated Date - May 20 , 2024 | 11:51 PM

Advertising
Advertising