ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అత్యధిక మెజార్టీని ఛేదించిన ‘బగ్గు’

ABN, Publish Date - Jun 05 , 2024 | 12:32 AM

నరసన్నపేట నియోజకవర్గ చరిత్రలో అత్యధికంగా 29,371 ఓట్ల మెజా ర్టీతో బగ్గు రమణమూర్తి ధర్మాన కృష్ణదాస్‌పై విజయదుందుభి మోగించారు.

నరసన్నపేట: నరసన్నపేట నియోజకవర్గ చరిత్రలో అత్యధికంగా 29,371 ఓట్ల మెజా ర్టీతో బగ్గు రమణమూర్తి ధర్మాన కృష్ణదాస్‌పై విజయదుందుభి మోగించారు. గతంలో 1983లో డోల సీతారాములుపై అప్పటి టీడీపీ అభ్యర్థి శిమ్మ ప్రభాకరరావు 23,765 మెజార్టీ సాధిం చారు. ఆ రికార్డును ప్రస్తుతం బగ్గు రమణమూర్తి బద్దలు కొట్టారు. గత ఎన్నికల్లో బగ్గు రమణమూర్తిపై ధర్మాన కృష్ణదాస్‌ 19,525 ఓట్లతో గెలు పొందారు. ఫలితాలు వెలువడడంతో తెలుగు తమ్ముళ్లలో ఉత్తేజం కనిపించింది. ముఖ్యంగా యువత తమకు అనుకూ లమైన ప్రభు త్వం ఏర్పడిందని ఆనందం వ్యక్తంచేశారు.

పోస్టల్‌ బ్యాలెట్‌లో శిరీషకు అధికం

పలాస:అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వచ్చిన పోస్టల్‌ బ్యాలెట్‌లో టీడీపీ అభ్యర్థి శిరీషకు 1972 ఓట్లు పోలవగా, వైసీపీ అభ్యర్థి అప్పలరాజుకు 905 ఓట్లు పోలయ్యాయి. దీంతో శిరీషకు 1,067 ఓట్లు ఆధిక్యం లభించినట్లయింది.

Updated Date - Jun 05 , 2024 | 12:32 AM

Advertising
Advertising