ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వివాహిత మృతిపై డీఎస్పీ విచారణ

ABN, Publish Date - May 31 , 2024 | 11:58 PM

శేతు భీమవరం పంచాయతీ పెనసాం గ్రామంలో శుక్రవారం బెవర మే రీ సలోమి అలియాస్‌ నిఖిత (22) అనే వి వాహిత అనుమానాస్ప ద స్థితిలో మృతి చెం దిన విషయం తెలి సిందే.

జి.సిగడాం: శేతు భీమవరం పంచాయతీ పెనసాం గ్రామంలో శుక్రవారం బెవర మే రీ సలోమి అలియాస్‌ నిఖిత (22) అనే వి వాహిత అనుమానాస్ప ద స్థితిలో మృతి చెం దిన విషయం తెలి సిందే. ఈ మేరకు శనివారం శ్రీకాకుళం డీఎస్పీ ఆర్‌.శ్రీనివాసరావు గ్రామానికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సలోమి మృతికి గల కారణాలపై ఆరా తీశారు. సలోమి భర్త జగదీష్‌, మరిది ఈశ్వరరావు, అత్త మల్లేశ్వరి, మామ అప్పలనాయుడి వరకట్న వేధింపులు వల్లే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు శంకరరావు, దేవి ఆరోపించారు. తండ్రి శంకరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వై.మధుసూధనరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం రాజాం సామాజిక ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.

Updated Date - May 31 , 2024 | 11:58 PM

Advertising
Advertising