ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాము కాటుతో రైతు మృతి

ABN, Publish Date - Jul 26 , 2024 | 11:35 PM

పాగోడు పంచాయతీ వెలుసోద గ్రామానికి చెందిన గురువు త్రినాఽథరావు (58) పాము కాటుకు గురై గురువారం రాత్రి మృతి చెందారు.

జలుమూరు: పాగోడు పంచాయతీ వెలుసోద గ్రామానికి చెందిన గురువు త్రినాఽథరావు (58) పాము కాటుకు గురై గురువారం రాత్రి మృతి చెందారు. పొలంలో పని చేస్తుండగా పాము కాటు వేయడంతో వెంటనే కుటుంబ సభ్యులు నరసన్నపేటలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురు వారం రాత్రి మరణించినట్టు వారు తెలిపారు. త్రినాథరావుకి భార్య అప్పమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:35 PM

Advertising
Advertising
<