ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

విత్తనాలకు ప్రతిపాదనలు: జేడీఏ

ABN, Publish Date - May 21 , 2024 | 11:31 PM

ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన విత్తనాలు, క్రిమిసంహారక మందుల కోసం ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపించామని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు కె.శ్రీధర్‌ తెలిపారు. మం గళవారం గొండ్యాలపుట్టుగలోఖరీఫ్‌లో వరిసాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏపీ సీడ్స్‌ జిల్లా మేనేజర్‌ బాలకృష్ణ మాట్లాడుతూ ఖరీఫ్‌లో విత్తనోత్పత్తి చేసేందుకు రైతులు ముం దుకు రావాలనికోరారు.కవిటి ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో డీఏవో భవానీశంకర్‌, సోంపేట ఏడీ కె.జగన్మోహనరావు, ఏవో బి.నర్సింహమూర్తి, ఎఫ్‌పీవో అధ్యక్షుడు బి.కృష్ణారావు పాల్గొన్నారు.

మాట్లాడుతున శ్రీధర్‌:

కవిటి: ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన విత్తనాలు, క్రిమిసంహారక మందుల కోసం ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపించామని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు కె.శ్రీధర్‌ తెలిపారు. మం గళవారం గొండ్యాలపుట్టుగలోఖరీఫ్‌లో వరిసాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏపీ సీడ్స్‌ జిల్లా మేనేజర్‌ బాలకృష్ణ మాట్లాడుతూ ఖరీఫ్‌లో విత్తనోత్పత్తి చేసేందుకు రైతులు ముం దుకు రావాలనికోరారు.కవిటి ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో డీఏవో భవానీశంకర్‌, సోంపేట ఏడీ కె.జగన్మోహనరావు, ఏవో బి.నర్సింహమూర్తి, ఎఫ్‌పీవో అధ్యక్షుడు బి.కృష్ణారావు పాల్గొన్నారు.

ఫసోంపేట:ఖరీఫ్‌కు విత్తనాలు సిద్ధంచేస్తున్నట్లు జేడీఏ కె.శ్రీధర్‌ తెలిపారు. సోంపేటలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు అవసరమైన జీలుగు, జనుము, పచ్చిరొట్టి విత్తనాల సరఫరాలో అవాంతరాలు ఉండకూడదని తెలిపారు.

Updated Date - May 21 , 2024 | 11:31 PM

Advertising
Advertising