ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు : ఎస్‌ఐ

ABN, First Publish Date - 2024-02-07T23:22:38+05:30

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు.

ప్రజలతో మాట్లాడుతున్న ఎస్‌ఐ

గాలివీడు, ఫిబ్రవరి 7: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన బుధవారం ఉదయం చీమలచెరువుపల్లె పంచాయతీలోని రెడ్డివారిపల్లెలో కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయని, పల్లెల్లోని ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని, ఘర్షణలకు వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. అనంతరం పలు ఇళ్లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2024-02-07T23:22:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising