ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AndhraPradesh: రాష్ట్రంలో మళ్లీ ఐపీఎస్‌లు బదిలీ

ABN, Publish Date - Jun 28 , 2024 | 07:23 PM

రాష్ట్రంలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్‌గా ఉన్న రవిశంకర్ అయ్యన్నార్‌ను సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా నియమించింది.

అమరావతి, జూన్ 28: రాష్ట్రంలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్‌గా ఉన్న రవిశంకర్ అయ్యన్నార్‌ను సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా నియమించింది. అలాగే ఏపీఎస్పీ బెటాలియన్ అదనపు డీజీగా ఉన్న అతుల్ సింగ్‌ను ఏసీబీ డీజీగా బదిలీ చేసింది. ఇక శాంతిభద్రతల అదనపు డీజీ శంకబ్రత బాగ్చీని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్‌గా నియమించింది. మరోవైపు గత వారంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

For AP News and Telugu News

Updated Date - Jun 28 , 2024 | 07:43 PM

Advertising
Advertising