ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

58 పశువులు స్వాధీనం

ABN, Publish Date - May 29 , 2024 | 12:05 AM

మండలంలోని సీతారాంపురం జంక్షన్‌ వద్ద మంగళవారం వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న 58 పశువులను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న పశువులు

పాయకరావుపేట రూరల్‌, మే 28 : మండలంలోని సీతారాంపురం జంక్షన్‌ వద్ద మంగళవారం వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న 58 పశువులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ జోగారావు అందజేసిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సీతారాంపురం జంక్షన్‌ వద్ద మంగళవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా నక్కపల్లి నుంచి తుని వైపు వెళుతున్న వ్యాన్‌లో ఎటువంటి అనుమతులు లేకుండా 12 ఆవులు, 46 ఎద్దులు తరలిస్తున్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనం డ్రైవరు, ఓనరుపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న పశువులను కొత్తవలస గోశాలకు తరలించామని ఎస్‌ఐ జోగారావు తెలిపారు.

Updated Date - May 29 , 2024 | 12:05 AM

Advertising
Advertising