ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అవాంఛనీయ సంఘటనలు జరిగితే కఠిన చర్యలు

ABN, Publish Date - May 23 , 2024 | 12:46 AM

వచ్చే నెల 4వ తేదీన జరగనున్న కౌంటింగ్‌ను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో సెక్షన్‌ 144, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని నర్సీపట్నం డీఎస్పీ జీఆర్‌ఆర్‌.మోహన్‌ హెచ్చరించారు.

రేవుపోలవరం గ్రామస్థులతో మాట్లాడుతున్న నర్సీపట్నం డీఎస్పీ మోహన్‌

ఎస్‌.రాయవరం, మే 22 : వచ్చే నెల 4వ తేదీన జరగనున్న కౌంటింగ్‌ను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో సెక్షన్‌ 144, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని నర్సీపట్నం డీఎస్పీ జీఆర్‌ఆర్‌.మోహన్‌ హెచ్చరించారు. బుధవారం మండలంలోని రేవుపోలవరం, దార్లపూడి తదితర గ్రామాలను సందర్శించిన ఆయన ప్రజలతో మాట్లాడుతూ కౌంటింగ్‌ సందర్భంగా గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటలను జరక్కుండా సహకరించాలని కోరారు. ఆయన వెంట ఎస్‌ఐ విభీషణరావు ఉన్నారు.

Updated Date - May 23 , 2024 | 12:46 AM

Advertising
Advertising