ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అరాచక పాలనకు ముగింపు పలకాలి

ABN, Publish Date - Apr 05 , 2024 | 12:29 AM

రాష్ట్రంలో అరాచక పాలనకు ముగింపు పలకాలని సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు.

మెంటాడ: రాష్ట్రంలో అరాచక పాలనకు ముగింపు పలకాలని సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. మండలంలోని కొంపంగి, కైలాం గ్రామాల్లో ఆమె గురువారం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్ర మంలో కూనిబిల్లి సింహాచలం వర్గీయులు సుమారు 100 మంది వైసీపీని వీడి టీడీపీలో చేరారు. సంధ్యారాణి వారికి కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.

Updated Date - Apr 05 , 2024 | 12:29 AM

Advertising
Advertising