ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తాగునీటి కష్టాలు

ABN, Publish Date - Mar 16 , 2024 | 12:36 AM

మండలంలోని జగన్నాథపురం గ్రామంలో తాగునీటి కష్టాలు నెలకొన్నాయి.

ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తున్న జగన్నాథపురం గ్రామ మహిళలు

- ఖాళీ బిందెలతో మహిళల నిరసన

దత్తిరాజేరు, మార్చి 15: మండలంలోని జగన్నాథపురం గ్రామంలో తాగునీటి కష్టాలు నెలకొన్నాయి. రెండు నెలలుగా కొళాయిల ద్వారా తాగునీరు రాకపోవడంతో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గుక్కెడు నీటి కోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్నా మని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు, నాయకులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - Mar 16 , 2024 | 12:36 AM

Advertising
Advertising