ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

యువత భవిష్యత్తును చిదిమేస్తున్న డ్రగ్స్‌ మాఫియా

ABN, Publish Date - Mar 26 , 2024 | 12:01 AM

యువత భవిష్యత్తును జగన్‌ డ్రగ్స్‌ మాఫియా చిదిమేస్తోందని టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి విమర్శించారు.

నెల్లిమర్ల: యువత భవిష్యత్తును జగన్‌ డ్రగ్స్‌ మాఫియా చిదిమేస్తోందని టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి విమర్శించారు. నెల్లిమర్ల లో సోమవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. టీడీపీ హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో మొదటి స్థానంలో ఉన్న ఏపీని జగన్‌రెడ్డి గంజాయి, డ్రగ్స్‌ రవాణాలో మొదటి స్థానానికి చేర్చారని ఆరోపించారు. విశాఖను స్టేట్‌ క్యాపిటల్‌గా మారుస్తానని చెప్పి డ్రగ్స్‌ క్యాపిటల్‌గా మార్చారని ఆమె మండిపడ్డారు. ఈ సమావేశంలో టీడీపీ నగర పంచాయతీ అధ్యక్షురాలు బయిరెడ్డి లీలావతి, జిల్లా మహిళా విభాగం అధికార ప్రతినిధి కింతాడ కళావతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2024 | 12:01 AM

Advertising
Advertising