ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రహదారిపై ఏనుగులు

ABN, Publish Date - Mar 22 , 2024 | 11:56 PM

మండలంలో పెదమేరంగి కూడలి - గంగమ్మపేట గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై శుక్రవారం ఏనుగులు సంచరించాయి. దీంతో వాహనచోదకులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోయారు.

పెదమేరంగి ప్రధాన రహదారి పక్కన చెట్టు నీడలో ఉన్న ఏనుగులు

జియ్యమ్మవలస, మార్చి 22 : మండలంలో పెదమేరంగి కూడలి - గంగమ్మపేట గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై శుక్రవారం ఏనుగులు సంచరించాయి. దీంతో వాహనచోదకులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోయారు. గజరాజులు ఎవరిపై దాడి చేస్తాయోనని ఆందోళన చెందారు. కాగా ఉదయం బిత్రపాడు, సీమనాయుడువలస గ్రామాల మధ్య సంచరించిన ఏనుగులు సాయంత్రానికి పెదమేరంగి కూడలికి సమీపంలో రోడ్డుపై దర్శనమిచ్చాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొద్దిసేపటి తర్వాత అవి పొలాల్లోకి వెళ్లిపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. యథావిఽధిగా రాకపోకలు సాగించారు. కాగా దీనిపై అటవీశాఖ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Mar 22 , 2024 | 11:56 PM

Advertising
Advertising