ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి: జయకృష్ణ

ABN, Publish Date - Apr 12 , 2024 | 12:28 AM

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పాలకొండ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని ఉమ్మడి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ కోరారు.

సీతంపేట: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పాలకొండ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని ఉమ్మడి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ కోరారు. గురువారం టీడీపీ మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వైసీపీ అరాచక పాలనపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ మండల అధ్యక్షులు సవర తోట ముఖలింగం, బిడ్డిక విశ్వనాఽథం, ఆరిక అమల, నాయకులు గర్భాన సత్తిబాబు, గేదెల చిరంజీవి, సవర జమ్మయ్య, టి.తేజోవతి, ఆర్‌.రంగనాథం, హిమరిక పవన్‌, గంట సుధ, తోయక సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. అలాగే భామిని, వీరఘట్టంలో కూడా జయకృష్ణ కూటమి నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు.

Updated Date - Apr 12 , 2024 | 12:28 AM

Advertising
Advertising