ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రోడ్డు ప్రమాదంలో వీఆర్‌ఓ దుర్మరణం

ABN, Publish Date - Jun 08 , 2024 | 11:50 PM

మండల పరిధిలోని కల్లూరు ఆగ్రహారం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఆర్‌ఓ అమర్నాథ్‌ (36) దుర్మరణం చెందారు.

అమర్నాథ్‌(ఫైల్‌)

గార్లదిన్నె, జూన 8: మండల పరిధిలోని కల్లూరు ఆగ్రహారం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఆర్‌ఓ అమర్నాథ్‌ (36) దుర్మరణం చెందారు. గార్లదిన్నె మండలం కమలాపురం గ్రామానికి చెందిన అమర్నాథ్‌ పామిడి మండలం కత్రిమల వీఆర్‌ఓగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం పనినిమిత్తం ద్విచక్ర వాహనంలో పామిడికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా కల్లూరు ఆగ్రహారం వద్ద బొలెరో ఢీకొంది. ప్రమాదంలో వీఆర్‌ఓ అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ మహమ్మద్‌గౌస్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Read more!

Updated Date - Jun 08 , 2024 | 11:50 PM

Advertising
Advertising