ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పిడుగుపాటుకు 4 గేదెల మృతి

ABN, Publish Date - Jun 11 , 2024 | 12:56 AM

సోమవరంలో తోటలో చెట్టుకు కట్టేసి ఉన్న పెదలంక వరలక్ష్మికి చెందిన 4 గేదెలపై సోమవారం మధ్యాహ్నం పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాయి.

చాట్రాయి, జూన్‌ 10: సోమవరంలో తోటలో చెట్టుకు కట్టేసి ఉన్న పెదలంక వరలక్ష్మికి చెందిన 4 గేదెలపై సోమవారం మధ్యాహ్నం పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాయి. గేదెల విలువ రూ. 1.50 లక్షలు ఉంటుందని బాధితురాలు వాపోయింది. వరలక్ష్మి కుటుంబ సభ్యులు తోటలో వ్యవసాయ పనులు చేసుకుంటూ గేదెలను చెట్టుకు కట్టేశారు. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం మొదలై పెద్ద శబ్దంతో చెట్టుపై పిడుగుపడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ప్రభుత్వం పరిహారం ఇప్పించి ఆదుకోవాలని బాఽధితులు కోరారు.

Read more!

Updated Date - Jun 11 , 2024 | 12:56 AM

Advertising
Advertising