ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

ABN, Publish Date - Apr 12 , 2024 | 12:09 AM

ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగిం చుకోవాలనే గ్రామాల్లో సాయుధ బలగాలతో కవాతు నిర్వహిస్తున్నా మని సీఐ రామకృష్ణ తెలిపారు.

అవగాహన కార్యక్రమంలో సీఐ రామకృష్ణ

ఆగిరిపల్లి, ఏప్రిల్‌ 11: ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగిం చుకోవాలనే గ్రామాల్లో సాయుధ బలగాలతో కవాతు నిర్వహిస్తున్నా మని సీఐ రామకృష్ణ తెలిపారు. నెక్కలంగొల్ల గూడెం గ్రామంలో నూజివీడు సీఐ రామకృష్ణ, ఆగిరిపల్లి ఎస్‌ఐ సురేంద్రబాబు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం సాయుధ బలగాల కవాతు నిర్వహించారు. అనంతరం కనసానపల్లి గ్రామంలో ఓటర్లకు అవగాహన సదస్సు నిర్వహించి, ప్రజలకు ఓటు విలువను వివరించారు. బిడ్డల భవిష్యత్‌ కోసం ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోవాలని సీఐ సూచించారు.

Updated Date - Apr 12 , 2024 | 12:09 AM

Advertising
Advertising