ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వడదెబ్బతో ఇద్దరి మృతి

ABN, Publish Date - Jun 02 , 2024 | 12:42 AM

మండలం సీతారామనగరంలో ఇద్దరు వృద్ధులు వడదెబ్బకు గురై మృతి చెందారు.

కుక్కునూరు, జూన్‌ 1 : మండలం సీతారామనగరంలో ఇద్దరు వృద్ధులు వడదెబ్బకు గురై మృతి చెందారు. శుక్రవారం గ్రామానికి చెందిన ఏలూరి ముక్తేశ్వరరావు (63) తాను సాగు చేస్తున్న ఆకుకూరల తోట వద్దకు వెళ్ళి వడ దెబ్బకు గురికాగా, గ్రామానికి చెందిన వృద్ధురాలు షేక్‌ మహబూబి (70) ఎండ తీవ్రత తట్టుకోలేక వడదెబ్బ బారిన పడింది. తీవ్ర అస్వస్థతకు గురైన వీరిని భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి పొద్దుపోయిన తర్వాత మృతి చెందారు. శనివారం గ్రామానికి మృతదేహాలను తీసుకొచ్చారు.

Updated Date - Jun 02 , 2024 | 12:43 AM

Advertising
Advertising