ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్వచ్ఛభారత్‌కు మీరే వెన్నెముక

ABN, Publish Date - Sep 29 , 2024 | 06:34 AM

స్వచ్ఛ భారత్‌ నిర్మాణానికి పారిశుధ్య కార్మికులే వెన్నెముక అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన రామాంజనేయులు పారిశుధ్య

పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగిన మంత్రి సత్యకుమార్‌

ధర్మవరం, సెప్టెంబరు 28: స్వచ్ఛ భారత్‌ నిర్మాణానికి పారిశుధ్య కార్మికులే వెన్నెముక అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన రామాంజనేయులు పారిశుధ్య కార్మికులకు సమకూర్చిన దుస్తులను మంత్రి శనివారం పంపిణీ చేశారు. పట్టణంలో పారిశుధ్యం మెరుగుదలకు మున్సిపల్‌ కార్మికులు చేస్తున్న కృషిని మంత్రి ప్రశంసించారు. కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం పని చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం 30 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు సాలమ్మ, పెద్దనాగప్ప కాళ్లను మంత్రి కడిగారు.

Updated Date - Sep 29 , 2024 | 06:34 AM