ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విజయ డయాగ్నోస్టిక్‌లో ఏఐ మెహ్వార్‌ వాటా విక్రయం

ABN, Publish Date - Jul 10 , 2024 | 02:12 AM

విజయ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో ఏఐ మెహ్వార్‌ కమర్షియల్‌ ఇన్వె్‌స్టమెంట్స్‌ ఎల్‌ఎల్‌సీ 2.2 శాతం వాటాలను రూ.176.17 కోట్లకు విక్రయించింది...

ముంబై: విజయ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో ఏఐ మెహ్వార్‌ కమర్షియల్‌ ఇన్వె్‌స్టమెంట్స్‌ ఎల్‌ఎల్‌సీ 2.2 శాతం వాటాలను రూ.176.17 కోట్లకు విక్రయించింది. మంగళవారం ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా ఈ వాటాను విక్రయించినట్లు ఎన్‌ఎ్‌సఈ బల్క్‌ డేటా గణాంకాలు వెల్లడించాయి. 2.2 శాతం వాటాలకు సమానమైన 22.50 లక్షల షేర్లను ఏఐ మెహ్వర్‌ విక్రయించింది. సగటున ఒక్కో షేరును రూ.738 ధరకు విక్రయించింది. విజయ డయాగ్నోస్టిక్‌లో ఏఐ మెహ్వార్‌కు 2.99 శాతం వాటా ఉంది. కాగా విజయ డయాగ్నోస్టిక్‌లో 18 లక్షల షేర్లను కోటక్‌ మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్‌ కొనుగోలు చేసింది.

Updated Date - Jul 10 , 2024 | 02:12 AM

Advertising
Advertising
<