ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీలంక అధ్యక్ష ఎన్నిక ఫలితాలు నేడు!

ABN, Publish Date - Sep 22 , 2024 | 03:45 AM

శ్రీలంకలో శనివారం అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. 13వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాలలో మొత్తం 2.2 కోట్లకుపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కొలంబో, సెప్టెంబరు 21: శ్రీలంకలో శనివారం అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. 13వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాలలో మొత్తం 2.2 కోట్లకుపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ 75 శాతం నమోదైందని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే పోస్టల్‌ ఓట్లు, సాధారణ ఓట్ల లెక్కింపు చేపట్టినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 38 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ప్రస్తుత అధ్యక్షుడు రణిల్‌ విక్రమ సింఘే, జనతా విముక్తి పెరమున(జేవీసీ)కి చెందిన అనూర కుమార దిసనాయకే, సమగి జన బలవేగయ(ఎ్‌సజేబీ) నాయకుడు సజిత్‌ ప్రేమదాస మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఫలితాలు ఆదివారం విడుదలయ్యే అవకాశం ఉంది. ఒపీనియన్‌ పోల్స్‌ ప్రకారం జేవీసీ నాయకుడు అనూర కుమారకే స్పష్టమైన మొగ్గు కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నార

Updated Date - Sep 22 , 2024 | 03:45 AM