ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యూపీలో సీట్లన్నీ మాకే వచ్చినా.. ఈవీఎంలను విశ్వసించం: అఖిలేశ్‌

ABN, Publish Date - Jul 03 , 2024 | 04:07 AM

ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ మరోసారి ఈవీఎంలపై అపనమ్మకం వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ, జూలై 2: ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ మరోసారి ఈవీఎంలపై అపనమ్మకం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తమకు 80కి 80 లోక్‌సభ సీట్లు వచ్చినా ఈవీఎంలపై తమ అభిప్రాయం మారదని, అనుమానాలు తొలగవని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చలో భాగంగా మంగళవారం ఆయన లోక్‌సభలో మాట్లాడారు. ‘నేను ఈవీఎంలను నిన్న నమ్మలేదు. నేడూ నమ్మడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం స్థానాలన్నీ మేమే గెలిచినా కూడా నమ్మను’ అని పేర్కొన్నారు. ఈవీఎంలతో జరిగిన ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చినా సరే వాటికి స్వస్తి పలుకుతామని తెలిపారు.

Updated Date - Jul 03 , 2024 | 07:20 AM

Advertising
Advertising