ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘లాల్‌ సలామ్‌ కామ్రేడ్‌’ : ఏచూరికి జేఎన్‌యూ విద్యార్థుల నివాళి

ABN, Publish Date - Sep 14 , 2024 | 04:20 AM

జవహలాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)కు చెందిన వందలాది మంది విద్యార్థులు, అధ్యాపకులు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి శుక్రవారం ఘన నివాళి అర్పించారు.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: జవహలాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)కు చెందిన వందలాది మంది విద్యార్థులు, అధ్యాపకులు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి శుక్రవారం ఘన నివాళి అర్పించారు. జేఎన్‌యూఎ్‌సయూ కార్యాలయంలో ఉంచిన సీతారం ఏచూరి పార్థివ దేహాన్ని సందర్శించి లాల్‌ సలామ్‌ కామ్రేడ్‌ అంటూ నినదిస్తూ వీడ్కోలు పలికారు. జేఎన్‌యూ పూర్వ విద్యార్థి అయిన సీతారాం ఏచూరి.. 1977-78 మధ్య జేఎన్‌యూఎ్‌సయూ(జేఎన్‌యూస్టూడెంట్స్‌ యూనియన్‌) అధ్యక్షుడిగా 3సార్లు పని చేశారు.

Updated Date - Sep 14 , 2024 | 04:20 AM

Advertising
Advertising