ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SBI and PNB : ఎస్‌బీఐ, పీఎన్‌బీలతో కర్ణాటక సర్కార్‌ లావాదేవీలు కట్‌

ABN, Publish Date - Aug 15 , 2024 | 04:27 AM

ఎస్బీఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులతో లావాదేవీలు చేయకూడదని కర్ణాటక ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. వాల్మీకి

బెంగళూరు, ఆగస్టు14(ఆంధ్రజ్యోతి): ఎస్బీఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులతో లావాదేవీలు చేయకూడదని కర్ణాటక ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌లో చోటు చేసుకున్న రూ.187 కోట్ల అక్రమ లావాదేవీల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాంకుల నుంచి ప్రభుత్వంలోని అన్ని విభాగాలు, వర్సిటీలు, సంస్థలు తమ ఖాతాలను ఉపసంహరించుకోవాలని సూచించింది.

Updated Date - Aug 15 , 2024 | 04:27 AM

Advertising
Advertising
<