ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Exit polls : విజయంపై ‘ఇండియా’ నేతల ధీమా..

ABN, Publish Date - Jun 02 , 2024 | 06:45 AM

ఎగ్జిట్‌పోల్స్‌ ఎలా ఉన్నప్పటికీ.. ఇండియా కూటమి 295కు పైగా ఎంపీ సీట్లు సాధిస్తుందని ఆ కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఇండియా కూటమి నేతలు సమావేశమై

న్యూఢిల్లీ, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఎగ్జిట్‌పోల్స్‌ ఎలా ఉన్నప్పటికీ.. ఇండియా కూటమి 295కు పైగా ఎంపీ సీట్లు సాధిస్తుందని ఆ కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఇండియా కూటమి నేతలు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై దాదాపు రెండున్నర గంటలపాటు చర్చించారు. బీజేపీ ఎంతగా రెచ్చగొట్టినా సంయమనం కోల్పోకుండా వ్యవహరించాలని, బీజేపీ అనుకూల మీడియా సంస్థల ప్రచారానికి లోబడకూడదని సమావేశంలో నిర్ణయించారు.

Updated Date - Jun 02 , 2024 | 06:50 AM

Advertising
Advertising