ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mamata : 1న ‘ఇండియా’ నేతల భేటీ.. మమత దూరం

ABN, Publish Date - May 28 , 2024 | 06:03 AM

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహం ఖరారుకు ‘ఇండియా’ కూటమి అగ్ర నేతలు జూన్‌ 1న సమావేశం కానున్నారు. ఆ రోజు తుది దశ పోలింగ్‌

న్యూఢిల్లీ, మే 27: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహం ఖరారుకు ‘ఇండియా’ కూటమి అగ్ర నేతలు జూన్‌ 1న సమావేశం కానున్నారు. ఆ రోజు తుది దశ పోలింగ్‌ జరుగుతుండగానే ఢిల్లీలో మధ్నాహ్నం వీరు భేటీ అవుతారు. అయితే దీనికి తాను హాజరు కాలేనని టీఎంసీ నాయకురాలు మమత ప్రకటించారు. రాష్ట్రంలో ఓ పక్క ఎన్నికలు, మరోపక్క తుఫాను సాయం అందించాల్సి ఉందని.. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ వెళ్లగలనని సోమవారం కోల్‌కతాలో ఓ ర్యాలీలో అన్నారు. బెంగాల్లో మిగిలిన 9 లోక్‌సభ స్థానాలకు 1న పోలింగ్‌ జరుగనుంది.

Updated Date - May 28 , 2024 | 06:03 AM

Advertising
Advertising