ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

17 మంది ఐసిస్‌ సభ్యులపై ఎన్‌ఐఏ ఛార్జిషీటు

ABN, Publish Date - Jun 04 , 2024 | 04:46 AM

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ‘ఐసి్‌స’లో కరుడుగట్టిన సభ్యులుగా పనిచేస్తున్న 17 మందిపై ఎన్‌ఐఏ సోమవారం ఛార్జిషీటు దాఖలు చేసింది. బాంబులు తయారు చేయడం, యువతను ఉగ్రవాదంవైపు మళ్లించడం,

న్యూఢిల్లీ, జూన్‌ 3: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ‘ఐసి్‌స’లో కరుడుగట్టిన సభ్యులుగా పనిచేస్తున్న 17 మందిపై ఎన్‌ఐఏ సోమవారం ఛార్జిషీటు దాఖలు చేసింది. బాంబులు తయారు చేయడం, యువతను ఉగ్రవాదంవైపు మళ్లించడం,

నిధులు సేకరించడం వంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. గత ఏడాది పటియాలా హౌస్‌లోని ప్రత్యేక కోర్టులో ముగ్గురు ఐసిస్‌ సభ్యులపై ఛార్జిషీటు దాఖలు చేసింది. వారిపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ 17 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. దాంతో వారిపై ఆరోపణలను నమోదు చేస్తూ అదనపు అభియోగపత్రాలను కోర్టులో సమర్పించింది.

Updated Date - Jun 04 , 2024 | 04:46 AM

Advertising
Advertising