ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Delhi: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే..

ABN, Publish Date - Jan 03 , 2024 | 03:04 PM

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో అత్యంత ముఖ్యమైనది ఇంధన ధరల(Fuel Prices) తగ్గుదల. ఎన్నికల సందర్భంగా అధికార బీజేపీ ప్రభుత్వం వీటి ధరల్ని స్వల్పంగా తగ్గిస్తుందనే వార్తలు షికారు చేస్తున్నాయి.

ఢిల్లీ: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో అత్యంత ముఖ్యమైనది ఇంధన ధరల(Fuel Prices) తగ్గుదల. ఎన్నికల సందర్భంగా అధికార బీజేపీ ప్రభుత్వం వీటి ధరల్ని

స్వల్పంగా తగ్గిస్తుందనే వార్తలు షికారు చేస్తున్నాయి. దీనిపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి(Hardeep singhpuri) క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తలో ఎలాంటి వాస్తవాలు లేవని.. ఇంధన ధరలు తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనేదీ లేదని వివరించారు.

ముడిచమురు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా నష్టపోయాయని తెలిపారు.

"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Jan 03 , 2024 | 03:05 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising