ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Navya : ఉప్పు మితంగా...

ABN, Publish Date - May 22 , 2024 | 01:34 AM

ఉప్పు లేనిదే వంటకాలకు రుచి రాదు. అలాగని ఉప్పులోనే రుచిని వెతుక్కుంటే అనారోగ్యాలను కొని తెచ్చుకున్నవాళ్లం అవుతాం

ప్పు లేనిదే వంటకాలకు రుచి రాదు. అలాగని ఉప్పులోనే రుచిని వెతుక్కుంటే అనారోగ్యాలను కొని తెచ్చుకున్నవాళ్లం అవుతాం. రక్తపోటును పెంచడంతో పాటు, శరీరంలో నీరు నిల్వ ఉండిపోయేలా చేసే ఉప్పును వీలైనంత పరిమితంగా తీసుకోవాలి. రోజుకు ఐదు గ్రాములకు మించకుండా చూసుకోవాలి. అదనపు ఉప్పుతో రక్తనాళాలకు, ఎముకలకూ, జీర్ణకోశానికీ నష్టం జరుగుతుంది. ఉప్పు.. రక్తపోటును పెంచడంతో పాటు, జీర్ణాశయంలోని మ్యూకోసాను దెబ్బ తీసి, గ్యాస్ట్రిక్‌ అల్సర్లు తలెత్తడానికీ, ఎముకల బలహీనతకూ దోహదపడుతుంది.

Updated Date - May 22 , 2024 | 01:34 AM

Advertising
Advertising