ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ రహస్యం ఏమిటి?

ABN, Publish Date - Oct 20 , 2024 | 05:50 AM

కృతీసనన్‌, కాజోల్‌ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన హిందీ చిత్రం ‘దో పత్తీ’. శశాంక్‌ చతుర్వేది దర్శకత్వం వహించారు. కృతీసనన్‌ నిర్మించడంతో పాటు ద్విపాత్రాభినయం చేశారు.

కృతీసనన్‌, కాజోల్‌ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన హిందీ చిత్రం ‘దో పత్తీ’. శశాంక్‌ చతుర్వేది దర్శకత్వం వహించారు. కృతీసనన్‌ నిర్మించడంతో పాటు ద్విపాత్రాభినయం చేశారు. కాజోల్‌ కెరీర్‌లో తొలిసారి పోలీస్‌ అధికారి పాత్రను పోషించారు. మిస్టరీ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. కవలలైన అక్కచెల్లెళ్లు ఇద్దరూ ఒకే అబ్బాయిపైన మనసు పడడం, వారి జీవితాల్లో జరిగిన అనూహ్య సంఘటనల నేపథ్యంలో కథ సాగుతుందని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. అక్కచెల్లెళ్ల పోరాటం ఎలాంటి విపత్కర పరిస్థితులకు దారి తీసింది, పోలీస్‌లకు తెలియకుండా వారు దాచాలనుకున్న రహస్యాలేమిటి అనేది సినిమాపై ఆసక్తిని పెంచింది.

Updated Date - Oct 20 , 2024 | 05:50 AM