Kanyakumari: కన్యాకుమారి చరిత్ర ఏంటో తెలుసా
ABN , Publish Date - Oct 08 , 2024 | 09:10 PM
దేశంలో చారిత్రక ప్రదేశం కన్యాకుమారి. మూడు సంద్రాల సంగమం కన్యాకుమారి. ఇక్కడ గల కన్యాకుమారి ఆలయానికి విశేష చరిత్ర ఉంది. రాయిపై కన్యాకుమారి అమ్మవారు తపస్సు చేశారని చరిత్రకారులు చెబుతున్నారు.
బంగాళాఖాతం- హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రాలు కలిపే ప్రదేశం కన్యాకుమారి
మూడు సముద్రాల సంగమాన్ని రంగుల్లో గుర్తించొచ్చు
సముద్రతీరంలో కన్యాకుమారి ఆలయం, ఒంటికాలిపై తపస్సు
రాయిపై ధ్యానం చేసిన వివేకానంద.. దాంతో వివేకానంద రాక్ మెమోరియల్ పేరు
రాయిపై రెండు ప్రాకారాలు.. కన్యాకుమారి కాలి గుర్తు గర్భగుడి ఒకటి, మరొటి స్వామి వివేకానంద ధ్యానమందిరం
లోక్ సభ ఎన్నికలకు ముందు ఇక్కడ మూడు రోజులు ధ్యానం చేసిన ప్రధాని మోదీ
వివేకానంద రామ్ మెమోరియల్ నుంచి తిరువళ్లువర్ విగ్రహానికి మధ్య సముద్రంపై బ్రిడ్జీ
రూ.37 కోట్లతో అద్దాల బ్రిడ్జీ నిర్మిస్తోన్న తమిళనాడు ప్రభుత్వం
Updated Date - Oct 08 , 2024 | 09:10 PM