ప్రజలు సహకరిస్తే డ్రగ్స్ను అరికట్టొచ్చు
ABN, Publish Date - Jun 25 , 2024 | 03:58 PM
రాష్ట్రంలో మాదకద్రవ్యాలు నిరోధించడానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, మాదక ద్రవ్యాలు అత్యంత ప్రమాదకరమని, డ్రగ్స్ వినియోగం విష ప్రయోగం లాంటిదని, కుటుంబ వ్యవస్థలను విచ్చిన్నం చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Updated Date - Jun 25 , 2024 | 03:58 PM