ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బరిలో ధీరజ్‌, దీపిక

ABN, Publish Date - Jul 25 , 2024 | 06:57 AM

విశ్వ క్రీడల్లో భారత్‌ క్రీడాకారులు బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. గురువారం జరిగే ఆర్చరీ వ్యక్తిగత పోటీల అర్హత రౌండ్లలో తెలుగు కుర్రాడు ధీరజ్‌ బొమ్మదేవర, తరుణ్‌దీప్‌ రాయ్‌, దీపికా కుమారి...

(స్పోర్ట్స్‌ 18, జియో సినిమాలో)

  • ఆర్చరీ అర్హత రౌండ్‌ నేడు

పారిస్‌ : విశ్వ క్రీడల్లో భారత్‌ క్రీడాకారులు బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. గురువారం జరిగే ఆర్చరీ వ్యక్తిగత పోటీల అర్హత రౌండ్లలో తెలుగు కుర్రాడు ధీరజ్‌ బొమ్మదేవర, తరుణ్‌దీప్‌ రాయ్‌, దీపికా కుమారి తదితరులు తలపడనున్నారు.

మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్‌ రౌండ్‌: మ. ఒంటి గంటకు (దీపికా కుమారి, అంకితా భకత్‌, భజన్‌ కౌర్‌); పురుషుల వ్యక్తిగత ర్యాంకింగ్‌ రౌండ్‌: సా. 5.45 (ధీరజ్‌ బొమ్మదేవర, తరుణ్‌దీప్‌ రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌

ఆటలు మొదలయ్యాయ్‌!

పారిస్‌ : ఒలింపిక్స్‌ ప్రారంభానికి మరో రెండు రోజులుండగా..ఎప్పటి మాదిరే పోటీలు మాత్రం మొదలయ్యాయి. ఈమేరకు బుధవారం జరిగిన పురుషుల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ల్లో స్పెయిన్‌-ఉజ్బెకిస్థాన్‌, అర్జెంటీనా-మొరాకో, న్యూజిలాండ్‌-గినీ, ఈజి్‌ప్ట-డొమెనిక్‌ రిపబ్లిక్‌, ఇరాక్‌-ఉక్రెయిన్‌, జపాన్‌-పరాగ్వే జట్లు తలపడ్డాయి. అలాగే పురుషుల రగ్బీ సెవెన్స్‌లో ఆస్ట్రేలియా-సమోవా, అర్జెంటీనా-కెన్యా, ఫ్రాన్స్‌-అమెరికా, ఫిజి-ఉరుగ్వే, ఐర్లాండ్‌-సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌-జపాన్‌, ఆస్ట్రేలియా-కెన్యా, అర్జెంటీనా-సమోవా, ఫ్రాన్‌-ఉరుగ్వే ఢీకొన్నాయి.

Updated Date - Jul 25 , 2024 | 07:25 AM

Advertising
Advertising
<