ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గాయత్రి జోడీ ముందంజ

ABN, Publish Date - May 22 , 2024 | 01:35 AM

గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీ జోడీ మలేసియా మాస్టర్స్‌ డబుల్స్‌లో రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది...

కౌలాలంపూర్‌: గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీ జోడీ మలేసియా మాస్టర్స్‌ డబుల్స్‌లో రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో ఏడో సీడ్‌ గాయత్రి జంట 21-14, 21-10తో హువాంగ్‌ యు-లియాంగ్‌ (చైనీ్‌స తైపీ) జోడీపై నెగ్గింది. పురుషుల సింగిల్స్‌ క్వాలిఫయర్స్‌లో సతీష్‌ కుమార్‌, ఆయూష్‌ షెట్టి, శంకర్‌ సుబ్రమణియన్‌ ప్రధాన పోటీలకు అర్హత సాధించలేకపోయారు.

Updated Date - May 22 , 2024 | 01:35 AM

Advertising
Advertising