ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జాతీయ బాక్సింగ్‌లో అహ్మద్‌కు స్వర్ణం

ABN, Publish Date - Apr 08 , 2024 | 01:28 AM

బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఎఫ్‌ఐ), ఖేలో ఇండియా సంయుక్తంగా నిర్వహించిన జాతీయ బాక్సింగ్‌ పోటీల్లో హైదరాబాద్‌ బాక్సర్‌ అహ్మద్‌ హష్మి స్వర్ణం...

హైదరాబాద్‌ : బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఎఫ్‌ఐ), ఖేలో ఇండియా సంయుక్తంగా నిర్వహించిన జాతీయ బాక్సింగ్‌ పోటీల్లో హైదరాబాద్‌ బాక్సర్‌ అహ్మద్‌ హష్మి స్వర్ణం సాధించాడు. గుర్‌గావ్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో జూనియర్‌ కేటగిరీ 33-35 కిలోల విభాగంలో అహ్మద్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో అహ్మద్‌ 5-0 మెక్కాడెస్‌ (తమిళనాడు)ను చిత్తు చేశాడు.

Updated Date - Apr 08 , 2024 | 01:28 AM

Advertising
Advertising