ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సిమోన్‌ బృందానికి స్వర్ణం

ABN, Publish Date - Jul 31 , 2024 | 06:32 AM

స్టార్‌ జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణంతో బోణీ కొట్టింది. తనదైన ప్రదర్శనతో అమెరికా జట్టును చాంపియన్‌గా నిలబెట్టింది. బైల్స్‌, సుని లీ, జోర్డాన్‌ చిలిస్‌, జేడ్‌ క్యారీ,

పారిస్‌: స్టార్‌ జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణంతో బోణీ కొట్టింది. తనదైన ప్రదర్శనతో అమెరికా జట్టును చాంపియన్‌గా నిలబెట్టింది. బైల్స్‌, సుని లీ, జోర్డాన్‌ చిలిస్‌, జేడ్‌ క్యారీ, హెజ్లీ రివెరాలతో కూడిన అమెరికా జట్టు మహిళల ఆర్టిస్టిక్‌ టీమ్‌ ఆల్‌రౌండ్‌ విభాగం ఫైనల్లో ఓవరాల్‌గా 171.296 స్కోరు చేసి ప్రథమస్థానంలో నిలిచింది. ప్రిలిమినరీ రౌండ్లో గాయంతోనే బరిలోకి దిగిన బైల్స్‌.. ఫైనల్స్‌లో మాత్రం పూర్తి ఫిట్‌గా కనిపించింది. తుదిపోరులో వాల్ట్‌, అన్‌ఈవెన్‌ బార్స్‌, బ్యాలెన్స్‌ బీమ్‌, ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌ ఈవెంట్లలో పోటీపడి సత్తాచాటింది. ఇటలీకి రజతం, బ్రెజిల్‌కు కాంస్యం దక్కాయి.

Updated Date - Jul 31 , 2024 | 06:32 AM

Advertising
Advertising
<