ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టీమిండియాకు ‘మహా’ నజరానా రూ. 11 కోట్లు

ABN, Publish Date - Jul 06 , 2024 | 05:48 AM

టీ20 ప్రపంచక్‌పలో విజేతగా నిలిచిన భారత జట్టుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే రూ. 11 కోట్లు నజరానా ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం విధానసభలో

ముంబై: టీ20 ప్రపంచక్‌పలో విజేతగా నిలిచిన భారత జట్టుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే రూ. 11 కోట్లు నజరానా ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం విధానసభలో జరిగిన కార్యక్రమంలో తమ రాష్ట్రానికి చెందిన విజేత జట్టులోని సభ్యులు రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, శివమ్‌ దూబే, యశస్వి జైస్వాల్‌లను షిండే సత్కరించారు.

Updated Date - Jul 06 , 2024 | 05:48 AM

Advertising
Advertising