ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hardik Pandya: నీతా అంబానీ తీవ్ర భావోద్వేగం

ABN, Publish Date - Jul 07 , 2024 | 06:36 AM

టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన టీమిండియా హీరోలు రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌లకు అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ సంగీత్‌ వేడుకలో ఘన స్వాగతం లభించింది. ఐపీఎల్‌ జట్టు ముంబై ఇండియన్స్‌లో కీలక ఆటగాళ్లయిన రోహిత్‌, హార్దిక్‌, సూర్యలను నీతా అంబానీ వేదికపైకి ఆహ్వానిస్తూ ఆ ముగ్గురు క్రికెటర్ల ఘనతను

హార్దిక్‌కు మద్దతుగా నీతా అంబానీ వ్యాఖ్య

ముంబై: టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన టీమిండియా హీరోలు రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌లకు అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ సంగీత్‌ వేడుకలో ఘన స్వాగతం లభించింది. ఐపీఎల్‌ జట్టు ముంబై ఇండియన్స్‌లో కీలక ఆటగాళ్లయిన రోహిత్‌, హార్దిక్‌, సూర్యలను నీతా అంబానీ వేదికపైకి ఆహ్వానిస్తూ ఆ ముగ్గురు క్రికెటర్ల ఘనతను కొనియాడారు. అయితే హార్దిక్‌ పాండ్యా గురించి చెబుతూ ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘కఠిన సమయాలు నిరంతరం ఉండవు. వాటికి ఎదురొడ్డి నిలిచిన వారే ముందుకు సాగుతారు’ అని హార్దిక్‌నుద్దేశించి నీతా అంబానీ అన్నారు. గత ఐపీఎల్‌లో రోహిత్‌ స్థానంలో ముంబై కెప్టెన్‌గా నియమితుడైన హార్దిక్‌ను టోర్నీ ఆసాంతం ఫ్యాన్స్‌ గేలి చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు .హార్దిక్‌ వ్యక్తిగత జీవితంపైనా పుకార్లు వచ్చాయి. భార్య స్టాన్కోవిక్‌ హార్దిక్‌ నుంచి విడిపోయిందనే వార్తలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో హార్దిక్‌కు మద్దతుగా నీతా అంబానీ ఆ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు.

Updated Date - Jul 07 , 2024 | 07:22 AM

Advertising
Advertising
<